56వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల ఆందోళనలు

by సూర్య | Tue, Feb 11, 2020, 10:42 AM

రాజధాని రైతుల ఆందోళనలు 56వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్ళూరులో ధర్నాలు చేస్తున్నారు. వెలగపూడిలో రిలే దీక్షలు చేస్తున్నారు. రాజధానిని అమరావతిలోని కొనసాగించాలంటూ రైతులు దీక్షలు చేస్తున్నారు. ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటించిన విషయం తెలిసిందే

Latest News

 
రాష్ట్రంలో అభివృద్ధి పాతాళానికి దిగజారి పోయింది Wed, May 01, 2024, 06:43 PM
పవన్ కి మద్దతుగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ ప్రచారం Wed, May 01, 2024, 06:42 PM
నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Wed, May 01, 2024, 06:41 PM
నన్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తా Wed, May 01, 2024, 06:40 PM
మతాల మధ్య చిచ్చు పెట్టాలని బీజేపీ చూస్తుంది Wed, May 01, 2024, 06:39 PM