by సూర్య | Sat, Jan 25, 2020, 08:35 AM
టర్కీలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.8గా నమోదైంది. ఈ భూకంపం కారణంగా 18 మంది మరణించగా, వందల సంఖ్యలో గాయపడ్డారు. భారీ ఆస్తినష్టం సంభవించింది. గాజెస్టియన్ నగరానికి సమీపంలో 15 మీటర్ల లోతులో భూకంప కేంద్రం ుందని అధికారులు తెలిపారు.
Latest News