ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

by సూర్య | Fri, Jan 17, 2020, 09:49 AM

ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి.  ఈ సమావేశాలు ఏప్రిల్ 3 వరకు నిర్వహించనున్నారు. ఈ నెల 31న పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారు.  ఫిబ్రవరి 12 నుంచి మర్చి 1 వరకు సమావేశాలకు బ్రేక్ ఇవ్వనున్నారు.  ఈనెల  31 నుంచి ఫిబ్రవరి 11 వరకు మొదటి విడత బడ్జెట్ సెషన్ జరగనున్నది. మర్చి 2  నుంచి ఏప్రిల్ 3 వరకు రెండో విడత బడ్జెట్ సెషన్ నిర్వహించనున్నారు. 

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM