by సూర్య | Fri, Jan 17, 2020, 09:39 AM
సంక్రాంతి తిరుగు ప్రయాణికులకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. నేడు, రేపు నర్శపూర్ నుంచి సికింద్రాబాద్ కు ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. నేటి సా. 6గంటలకు నర్సాపూర్ నుంచి సికింద్రాబా కు ప్రత్యేక రైళ్లు బయలుదేరనున్నాయి.
Latest News