ఏకంగా 300 కార్లతో.. భారీ ర్యాలీ చేసిన కోటంరెడ్డి సోదరులు..

by సూర్య | Thu, Jan 16, 2020, 04:07 PM

నెల్లూరు పర్యటనకు వచ్చిన ఎంపీ విజయ సాయి రెడ్డికి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వైసీపీ కార్యాలయ ఇంచార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఘనంగా వీడ్కోలు తెలిపారు. 300 కార్లతో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డికి రూరల్ వైసీపీ మహిళలు హారతులు పట్టారు.

Latest News

 
నియోజకవర్గస్థాయి శిక్షణ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి Sat, May 04, 2024, 03:10 PM
నేడు పాపిరెడ్డి పల్లెలో ఎన్డీఏ కూటమి ఇంటింటి ప్రచారం Sat, May 04, 2024, 03:08 PM
వృద్ధులకు కనీస సౌకర్యాలు కల్పించండి Sat, May 04, 2024, 03:05 PM
జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం Sat, May 04, 2024, 03:02 PM
టిడిపి నుండి 100 కుటుంబాలు వైసిపిలోకి చేరిక Sat, May 04, 2024, 03:00 PM