by సూర్య | Thu, Jan 16, 2020, 04:07 PM
నెల్లూరు పర్యటనకు వచ్చిన ఎంపీ విజయ సాయి రెడ్డికి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వైసీపీ కార్యాలయ ఇంచార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఘనంగా వీడ్కోలు తెలిపారు. 300 కార్లతో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డికి రూరల్ వైసీపీ మహిళలు హారతులు పట్టారు.
Latest News