by సూర్య | Thu, Jan 16, 2020, 11:08 AM
అమరావతి: నేడు రాజధాని గ్రామాల్లో సీపీఐ నేతలు పర్యటిస్తున్నారు. ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు నారాయణ, రామకృష్ణ, నాగేశ్వరరావు తదితరులు గ్రామాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాజధాని రైతులకు సీపీఐ నేతలు సంఘీభావం తెలపనున్నారు. మరణించిన రైతు కుటుంబాలను సీపీఐ నేతలు పరామర్శించనున్నారు.
Latest News