నేడు రాజధాని గ్రామాల్లో సీపీఐ నేతలు పర్యటన

by సూర్య | Thu, Jan 16, 2020, 11:08 AM

అమరావతి: నేడు రాజధాని గ్రామాల్లో సీపీఐ నేతలు పర్యటిస్తున్నారు. ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు నారాయణ, రామకృష్ణ, నాగేశ్వరరావు తదితరులు గ్రామాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాజధాని రైతులకు సీపీఐ నేతలు సంఘీభావం తెలపనున్నారు. మరణించిన రైతు కుటుంబాలను సీపీఐ నేతలు పరామర్శించనున్నారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM