SURYAA
Telugu Version
English Version
Let's get Social
by సూర్య | Thu, Jan 16, 2020, 11:09 AM
విజయవాడ జిల్లా ఉయ్యూరు ఇంట్లో భారీ చోరీ జరిగింది. రూ. 50 లక్షలు, రూ. 10 లక్షల విలువైన ఆభరణాలు అపహరణకు గురయ్యారు. పీఎస్ లో బాధితుడి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.