by సూర్య | Tue, Jan 14, 2020, 05:09 PM
జమ్మూ కాశ్మీర్లో మంచు తుఫాన్ బీభత్సం సృష్టించింది. మంచు తుఫాన్ దాటికి ఎనిమిది మంది జవాన్లు కొట్టుకుపోయారు. వీరిలో ముగ్గురు జవాన్లు మరణించారు. మరొక జవాన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. మిగిలిన నలుగురిని రెస్య్కూ అపరేషన్ నిర్వహించి కాపాడారు. కుప్వారా జిల్లాలో ఆర్మీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు మాచిల్ సెక్టర్లో కూడ మంచు తుఫాన్ వణికిస్తుంది. ఎల్ఓసీ వెంబడి కూడ ఇదే పరిస్థితి నెలకొంది. మరికొన్ని రోజులు కూడ ఇదే పరిస్థితి ఉంటుందని ఆర్మీ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
Latest News