ఈ నెల 20న నడ్డాకు బీజేపీ పగ్గాలు

by సూర్య | Tue, Jan 14, 2020, 11:41 AM

న్యూఢిల్లీ: బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా వచ్చేవారం పూర్తిస్థాయి అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయి. ఆయన అమిత్‌షా నుంచి ఈ నెల 20న బాధ్యతలు స్వీకరించనున్నారని విశ్వసనీయ వర్గాలు సోమవారం తెలిపాయి. నడ్డా ఎన్నికను బీజేపీ సీనియర్‌ నేత రాధా మోహన్‌సింగ్‌ త్వరలో ప్రకటిస్తారని తెలిసింది.


 


 

Latest News

 
పిఠాపురంలో సాయిధరమ్ తేజ్ మాస్ స్పీచ్.. అరుపులే, అరుపులు Sun, May 05, 2024, 10:18 PM
ఏపీలో రేపటి నుంచి వానలు.. ఆ జిల్లాలలో పిడుగులు పడే ఛాన్స్ Sun, May 05, 2024, 10:14 PM
ఇటుకల బట్టీలో అనుమానం.. వెళ్లి ఓ గది తలుపులు తీసిన పోలీసులు షాక్ Sun, May 05, 2024, 08:49 PM
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలింగ్‌కు ముందే ఒక రోజు సెలవు, ఆదేశాలు వచ్చేశాయి Sun, May 05, 2024, 08:45 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్‌లలో ఆగుతాయి Sun, May 05, 2024, 08:42 PM