by సూర్య | Tue, Jan 14, 2020, 11:51 AM
అమరావతి రైతులకు మద్దతుగా పండగ జరుపుకోలేదు అని సిపిఐ రామకృష్ణ అన్నారు. ప్రభుత్వం రాజధానిపై వివాదం సృష్టిస్తూ రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో రైతులు విధులపాలయ్యారు అని సిపిఐ రామకృష్ణ అన్నారు. హైపవర్ కమిటీ విజయవాడ బస్టాండ్ లో భేటీ అవుతోంది. రాష్ట్ర రాజధాని బతుకు చివరికి బస్టాండ్ అయ్యింది.
Latest News