రైతులకు మద్దతుగా పండగ జరుపుకోలేదు: సిపిఐ రామకృష్ణ

by సూర్య | Tue, Jan 14, 2020, 11:51 AM

అమరావతి రైతులకు మద్దతుగా పండగ జరుపుకోలేదు అని సిపిఐ రామకృష్ణ అన్నారు. ప్రభుత్వం రాజధానిపై వివాదం సృష్టిస్తూ రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో రైతులు విధులపాలయ్యారు అని సిపిఐ రామకృష్ణ అన్నారు. హైపవర్ కమిటీ విజయవాడ బస్టాండ్ లో భేటీ అవుతోంది.  రాష్ట్ర రాజధాని బతుకు చివరికి బస్టాండ్ అయ్యింది. 

Latest News

 
ఘోర ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్ Wed, Apr 24, 2024, 10:40 AM
నేడు తిరుమల దర్శన టిక్కెట్లు విడుదల Wed, Apr 24, 2024, 10:38 AM
మాధవరం-1లో బస్సు, లారీ ఢీ Wed, Apr 24, 2024, 10:30 AM
ఏపీలోని సీనియర్ ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు.. జగన్‌పై రాయిదాడే కారణమా Tue, Apr 23, 2024, 10:52 PM
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక రూ.20 లకే భోజనం Tue, Apr 23, 2024, 10:45 PM