16 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

by సూర్య | Mon, Jan 13, 2020, 04:29 PM

చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో టాస్క్‌ఫోర్స్‌ కూంబింగ్‌ నిర్వహించింది. కూంబింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులపై స్మగ్లర్లు రాళ్లతో దాడి చేశారు. దీంతో పోలీసులు గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. పోలీసులు కాల్పులు జరపడంతో స్మగ్లర్లు అక్కడి నుంచి పరారయ్యారు. పరారైన స్మగ్లర్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఘటన స్థలం నుంచి 16 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM