16 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

by సూర్య | Mon, Jan 13, 2020, 04:29 PM

చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో టాస్క్‌ఫోర్స్‌ కూంబింగ్‌ నిర్వహించింది. కూంబింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులపై స్మగ్లర్లు రాళ్లతో దాడి చేశారు. దీంతో పోలీసులు గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. పోలీసులు కాల్పులు జరపడంతో స్మగ్లర్లు అక్కడి నుంచి పరారయ్యారు. పరారైన స్మగ్లర్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఘటన స్థలం నుంచి 16 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM