మహిళా ఉద్యోగితో పృథ్వీ రాసలీలల సంభాషణ

by సూర్య | Sun, Jan 12, 2020, 06:14 PM

తిరుమల ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్, నటుడు పృథ్వీ ఉద్యోగినితో మాట్లాడిన రాసలీలల వీడియో సంచలనం సృష్టిస్తోంది. పృథ్వీ ఎస్వీబీసీ ఛానల్ లో పని చేసే ఓ మహిళా ఉద్యోగినితో ఫోన్ లో అసభ్యకరంగా మాట్లాడాడు. నువ్వంటే ఇష్టం..నువ్వు నా గుండెల్లో ఉన్నావు.. వెనుక నుంచి వచ్చి గట్టిగా పట్టుకుందామనుకున్నా… అంటూ పృథ్వీ ఆ మహిళతో రాసలీలల సంభాషణ చేశాడు. ఆ మహిళ కూడా అంతే ఇదిగా ఫోన్ లో సమాధానమిచ్చింది. నువ్వు వెనుక నుంచి పట్టుకున్నా నేను అరవను.. ఎందుకంటే నువ్వు తెలుసు కదా.. అని ఆ మహిళ సమాధానమిచ్చింది. ప్రస్తుతం ఈ ఆడియో టేపు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇది మహిళ కావాలని చేసినట్టుగా ఉందని మరికొంత మంది అనుమానిస్తున్నారు.

Latest News

 
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపింది నేనే Fri, Apr 26, 2024, 06:46 PM
ఆలోచించి ఓటు వెయ్యండి Fri, Apr 26, 2024, 06:46 PM
సీఎం జగన్ పై మండిపడ్డ వర్ల రామయ్య Fri, Apr 26, 2024, 06:45 PM
ఒకే పేరుతో పలు నామినేషన్లు Fri, Apr 26, 2024, 06:45 PM
రాష్ట్రానికి కూటమి ఎంతో అవసరం Fri, Apr 26, 2024, 06:44 PM