15న నెల్లూరు జిల్లాలో జగన్ పర్యటన

by సూర్య | Tue, Oct 15, 2019, 08:52 AM

రాష్ట్రముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా పర్యటన నిమిత్తం గన్నవరం నుండి ప్రత్యక విమానంలో  బయలుదేరి ఉదయం 10.15 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు.అక్కడి నుండి హెలికోప్టర్ లో నెల్లూరు జిల్లాలో జరిగే రైతుభరోసా కార్యక్రమంలో  పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం మద్యాహ్నం 2.00 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని తిరుగుప్రయాణం అవుతారు..

Latest News

 
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM
మేనిఫెస్టో చిన్నది.. ఇంపాక్ట్ పెద్దది.. ట్రెండ్ సెట్ చేసిన వైఎస్సార్సీపీ Fri, Apr 26, 2024, 08:24 PM