తిరుమల సమాచారం

by సూర్య | Tue, Oct 15, 2019, 09:10 AM

ఈరోజు మంగళవారం *15-10-2019* ఉదయం *5* గంటల  సమయానికి.తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి *26* కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. శ్రీవారి  సర్వ దర్శనానికి *20* గంటల సమయం పడుతోంది.ప్రత్యేక ప్రవేశ (₹-300) దర్శనానికి *4* గంటల సమయం పడుతోంది..కాలినడక, టైమ్ స్లాట్ సర్వ దర్శనాలకు *4*  గంటల సమయం పడుతోంది.నిన్న  అక్టోబర్ *14* న *92,736* మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు 2.81 కోట్లు.

Latest News

 
టీడీపీలో చేరిన ఎరడికేర ఎంపీటీసీ మారతమ్మ, ఆమె భర్త అంజి Fri, Apr 19, 2024, 03:39 PM
టిడిపి గెలుపుకు కృషి చేయండి Fri, Apr 19, 2024, 03:38 PM
25న గురుకుల ప్రవేశపరీక్ష Fri, Apr 19, 2024, 03:36 PM
లింగాలలో 15 కుటుంబాలు టిడిపిలోకి చేరిక Fri, Apr 19, 2024, 03:34 PM
విద్యార్థిని మృతి బాధాకరం Fri, Apr 19, 2024, 03:32 PM