15న నెల్లూరు జిల్లాలో జగన్ పర్యటన

by సూర్య | Tue, Oct 15, 2019, 08:52 AM

రాష్ట్రముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా పర్యటన నిమిత్తం గన్నవరం నుండి ప్రత్యక విమానంలో  బయలుదేరి ఉదయం 10.15 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు.అక్కడి నుండి హెలికోప్టర్ లో నెల్లూరు జిల్లాలో జరిగే రైతుభరోసా కార్యక్రమంలో  పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం మద్యాహ్నం 2.00 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని తిరుగుప్రయాణం అవుతారు..

Latest News

 
శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన Thu, May 02, 2024, 05:03 PM
టీడీపీ అభ్యర్థికి మద్దతుగా హీరో నిఖిల్ ప్రచారం Thu, May 02, 2024, 05:01 PM
పుదుచ్చేరి మద్యం పట్టివేత Thu, May 02, 2024, 04:51 PM
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి రాంబాబు Thu, May 02, 2024, 04:38 PM
టీడీపీలో చేరిన పలు కుటుంబాలు Thu, May 02, 2024, 04:32 PM