మోదీ, జిన్‌పింగ్‌లకు మహా కానుక

by సూర్య | Mon, Oct 14, 2019, 06:16 PM

ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌లకు మహాబలిపురం ప్రజల తరపున జిల్లా అధికారులు ప్రత్యేక కానుక తయారు చేయించారు. ఇద్దరు నేతలు చేతులు కలిపిన రూపంలో శిల్పం చెక్కించారు. 2 అడుగుల ఎత్తు, 2 అడుగుల వెడల్పు, 25 కిలోల బరువున్న రెండు శిల్పాలను స్థానిక శిల్పి బసూలుద్దీన్‌చే తయారు చేయించారు. కాంచీపురం జిల్లా అధికారులు ఇరువురు నేతల భద్రతాదికారులకు వీటిని అందజేశారు.


 

Latest News

 
అందుక‌నే బయటకు వచ్చేశా: అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 12:08 PM
ఆ ఫైలు మీద‌నే తొలి సంతకం: నారా లోకేశ్ Sun, Apr 28, 2024, 12:07 PM
ఆడారిని గెలిపించి అభివృద్ధికి బాటలు వేయండి Sun, Apr 28, 2024, 12:06 PM
దక్షిణలో ఫ్యాన్ గాలులు: వాసుప‌ల్లి Sun, Apr 28, 2024, 12:06 PM
పిఠాపురంలో రెండు రోజులు పవన్ పర్యటన Sun, Apr 28, 2024, 10:22 AM