ప్రభుత్వం నడపాల్సింది మద్యం షాపులు కాదు స్కూళ్లు, ఆసుపత్రులు

by సూర్య | Mon, Oct 14, 2019, 05:32 PM

బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఏపీ సర్కారుపై పదునైన విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నడపాల్సింది మద్యం షాపులు కాదని, స్కూళ్లను, ఇతర విద్యాలయాలను, ఆసుపత్రులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నడిపితే బాగుంటుందని హితవు పలికారు. మద్యం షాపులను ప్రభుత్వమే నడుపుతుందని చెబుతున్న సీఎం జగన్ గారు, ఇవాళ ఆ మద్యం షాపుల్లో పనిచేస్తున్న ఉన్నత విద్యావంతుల గురించి ఆలోచించాలని సూచించారు. వారి సేవలను విద్య, వైద్య రంగాల్లో ఉపయోగించుకోవడంపై దృష్టి పెట్టాలని తెలిపారు. ఈ మేరకు విష్ణువర్ధన్ రెడ్డి ట్వీట్ చేశారు.

Latest News

 
మే 3న రాష్ట్రంలో పర్యటించనున్న ప్రధాని Fri, Apr 26, 2024, 03:27 PM
1న ఇళ్ల వద్దే పెన్షన్లు పంపిణీ చెయ్యాలి Fri, Apr 26, 2024, 03:25 PM
కొడాలి నాని నామినేషన్ తిరష్కారించాలి Fri, Apr 26, 2024, 03:24 PM
పీయూష్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం Fri, Apr 26, 2024, 03:23 PM
అటునుండి ఇటు , ఇటునుండి అటు Fri, Apr 26, 2024, 03:22 PM