ఉదయగిరి కార్యకర్తలతో చంద్రబాబు సమీక్ష

by సూర్య | Mon, Oct 14, 2019, 05:28 PM

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కార్యకర్తలతో టీడీపీ అధినేత చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మాజీ మంత్రో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అమర్ నాధ్ రెడ్డి ఇతర నాయకులూ పాల్గొన్నారు. కాగా చంద్రబాబు మొత్తం ఆరు నియోజకవర్గ నేతలతో సమావేశం కానున్నారు.

Latest News

 
ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్దే వైసిపి ధ్యేయం Tue, Apr 16, 2024, 12:32 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలి Tue, Apr 16, 2024, 12:25 PM
వైసీపీలో చేరిన బీసీవై మహిళా నేత Tue, Apr 16, 2024, 12:24 PM
దక్షిణలో హోరెత్తిన వైసీపీ ప్రచారం Tue, Apr 16, 2024, 11:26 AM
11వ వార్డు వైసిపి కౌన్సిలర్ జాన్ కెనడి తెలుగుదేశంలో చేరిక Tue, Apr 16, 2024, 11:25 AM