గోతిలో పడ్డ మంత్రి కాన్వాయ్‌లో కారు

by సూర్య | Mon, Oct 14, 2019, 05:22 PM

భదోహి :  ఉత్తర్‌ ప్రదేశ్‌ మంత్రి నంద్‌ గోపాల్‌ గుప్తా కాన్వాయ్‌లోని ఒక కారు మూడు అడుగుల లోతున్న గోతిలో పడింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. ఆరై పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. మంత్రి గుప్తా గాయపడిన పోలీసులను తన కారులో సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ప్రయాగ్‌ రాజ్‌నుంచి మంత్రి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు.

Latest News

 
ఏపీ రాష్ట్రంలో సెంటు భూమి ఉన్నవాళ్లయినా సరే... చాలా జాగ్రత్తగా ఉండాలి : పవన్ కళ్యాణ్ Mon, Apr 29, 2024, 10:20 PM
ఆస్తి కోసం తండ్రిని చావబాదిన కొడుకు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి Mon, Apr 29, 2024, 10:16 PM
ఏపీలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు Mon, Apr 29, 2024, 09:14 PM
నడిరోడ్డుపై సడన్‌గా ఆగిన కారు.. ఏమైందని వెళ్లి చూస్తే Mon, Apr 29, 2024, 08:54 PM
పోసాని కృష్ణ మురళికి సోదరుడి కుమారుడు షాక్.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక Mon, Apr 29, 2024, 08:51 PM