ఇండియా మొబైల్ కాంగ్రెస్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి

by సూర్య | Mon, Oct 14, 2019, 04:25 PM

మూడు రోజుల పాటు జరిగే ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ సదస్సును కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ రోజు ప్రారంభించారు. ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు ఈ సదస్సు జరుగుతుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టెలికాం కార్యదర్శి అంశు ప్రకాశ్, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా, భారతీ ఎంటర్ ప్రైజెస్ వైస్ చైర్మన్ రాకేష్ భారతి మిట్టల్, రిలయెన్స్ జియో బోర్డ్ సభ్యుడు మహేంద్ర నహతా తదితరులు పాల్గొన్నారు.

Latest News

 
శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన Thu, May 02, 2024, 05:03 PM
టీడీపీ అభ్యర్థికి మద్దతుగా హీరో నిఖిల్ ప్రచారం Thu, May 02, 2024, 05:01 PM
పుదుచ్చేరి మద్యం పట్టివేత Thu, May 02, 2024, 04:51 PM
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి రాంబాబు Thu, May 02, 2024, 04:38 PM
టీడీపీలో చేరిన పలు కుటుంబాలు Thu, May 02, 2024, 04:32 PM