by సూర్య | Mon, Oct 14, 2019, 04:11 PM
చిత్తూరు జిల్లా యాదగిరి మండలం అమరరాజా పరిశ్రమ ఆవరణలోని ఆంధ్రా బ్యాంకులో చోరీ జరిగింది. బ్యాంకులో తనఖా పెట్టిన నగలతో పాటు ఐదు లక్షల నగదు చోరీకి గురైనట్లుగా బ్యాంకు మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే బ్యాంకు సిబ్బందే చేతి వాటం చూపించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
Latest News