by సూర్య | Mon, Oct 14, 2019, 12:38 PM
ఎన్నికల సమయంలో రైతుల కు 50 వేలు ఒకే సారి ఇస్తానని చెప్పారు.నేడు విడతల వారిగా ఇస్తానని మాట మార్చారు.రైతుల విషయం లో రాజకీయాలు ఎందుకు ..?రైతు భరోసా పధకం లో నిబంధనల పేరుతో కొర్రిలు.టిడిపి ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ ...10 శాతం కౌలు దారుల వివరాలు కూడా ప్రభుత్వం వద్ద లేవు.టిడిపి ప్రభుత్వం రైతులందరికి అండగా నిలిచింది.వైసిపి ప్రభుత్వం కొన్ని వర్గాల రైతులకు మాత్రమే చేయుతగుంటూరు .
ఎన్నికల సమయంలో రైతుల కు 50 వేలు ఒకే సారి ఇస్తానని చెప్పారు.నేడు విడతల వారిగా ఇస్తానని మాట మార్చారు.రైతుల విషయం లో రాజకీయాలు ఎందుకు ..?రైతు భరోసా పధకం లో నిబంధనల పేరుతో కొర్రిలు.10 శాతం కౌలు దారుల వివరాలు కూడా ప్రభుత్వం వద్ద లేవు.టిడిపి ప్రభుత్వం రైతులందరికి అండగా నిలిచింది.వైసిపి ప్రభుత్వం కొన్ని వర్గాల రైతులకు మాత్రమే చేయుత
Latest News