by సూర్య | Mon, Oct 14, 2019, 09:35 AM
న్యూఢిల్లీ: అయోధ్య రామ జన్మభూమి- బాబ్రీ మసీదు భూవివాద కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. ఈ నెల 17తో విచారణ ముగియనుండగా.. నేడు ముస్లిం వర్గాల వాదనలు పూర్తవనున్నాయి. విచారణ పూర్తికానున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా అయోధ్యలో 144 సెక్షన్ విధించారు అధికారులు.
Latest News