రామ జన్మభూమి- బాబ్రీ మసీదు భూవివాద కేసు కీలక దశకు

by సూర్య | Mon, Oct 14, 2019, 09:35 AM

న్యూఢిల్లీ: అయోధ్య రామ జన్మభూమి- బాబ్రీ మసీదు భూవివాద కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. ఈ నెల 17తో విచారణ ముగియనుండగా.. నేడు ముస్లిం వర్గాల వాదనలు పూర్తవనున్నాయి. విచారణ పూర్తికానున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా అయోధ్యలో 144 సెక్షన్​ విధించారు అధికారులు.


 


 


 


 

Latest News

 
బీజేపీ వారికి ఎన్నికల కోడ్ వర్తించదా? Sat, May 04, 2024, 02:45 PM
31మందికి షోకాజ్ నోటీసులు జారీ Sat, May 04, 2024, 02:42 PM
డాక్టర్ గణేష్ ని గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం Sat, May 04, 2024, 02:40 PM
కనిగిరి అభివృద్ధిపై వుసేలేని సీఎం ప్రసంగం Sat, May 04, 2024, 02:37 PM
పోస్టల్ బ్యాలెట్ టీమ్లకు శిక్షణ Sat, May 04, 2024, 02:33 PM