by సూర్య | Sun, Oct 13, 2019, 04:35 PM
కేంద్ర హోం మంత్రి అమిత్షా శనివారం కేంద్ర సమాచార కమిషన్ 14వ వార్షిక సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాచార హక్కు చట్టంకింద దరఖాస్తు చేయాల్సిన ఆవశ్యకతను తగ్గించేలా వీలైనంత ఎక్కువ సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. ఎక్కువ సంఖ్యలో ఆర్టీఐ దరఖాస్తులు వస్తుంటే అది ప్రభుత్వ విజయం కాబోదని పేర్కొన్నారు.
Latest News