బోటు తీసేందుకు మరో ప్రయత్నం...

by సూర్య | Sun, Oct 13, 2019, 04:58 PM

గోదావరిలో మునిగిపోయిన బోటును వెలికితీసేందుకు మరోసారి ప్రయత్నించనున్నట్లు జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. ధర్మాడి సత్యం బృందం బోటు వెలికితీత పనులు చేస్తుందని చెప్పారు. వారం క్రితమే బోటును వెలికి తీసేందుకు ప్రయత్నించగా.. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆటంకం ఏర్పడింది. ప్రస్తుతం గోదావరి నది నిలకడగా ఉంది. దీంతో బోటును వెలికితీసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా రేపు కచ్చులూరు దగ్గర సెర్చ్ ఆపరేషన్ చేపట్టనున్నట్లు కలెక్టర్ మురళీధర్ రెడ్డి తెలిపారు.

Latest News

 
రేపు కృష్ణా జిల్లాలో ప్రచారం నిర్వహించనున్నా చంద్రబాబు, పవన్ కల్యాణ్ Tue, Apr 16, 2024, 10:50 PM
ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల కోడ్ వర్తిస్తుంది : కేంద్ర ఎన్నికల సంఘం Tue, Apr 16, 2024, 10:30 PM
వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు బెయిల్‌ మంజూరు Tue, Apr 16, 2024, 09:36 PM
ప్రచారంలో అపశ్రుతి.. ఆవేశంగా ప్రసంగిస్తూ కిందపడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి Tue, Apr 16, 2024, 08:20 PM
ఏపీలో పెరిగిన ఎండల తీవ్రత, వేడిగాలులు.. ఈ జిల్లాల ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక Tue, Apr 16, 2024, 08:14 PM