by సూర్య | Sun, Oct 13, 2019, 12:32 PM
హైదరాబాద్: రాజస్థాన్లోని బికనీర్లో ఈ ఉదయం 10.36 గంటలకు భూకంపం సంభవించింది. ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లలేదని వాతావరణశాఖ విభాగం తెలిపింది. గడిచిన సోమవారం భూటాన్లో సంభవించిన భూకంపానికి అసోం ప్రభావితమైన విషయం తెలిసిందే. అదేవిధంగా గతవారం మణిపూర్లోని ఇంపాల్ జిల్లాలో సంభవించిన భూకంప తీవ్రత ఈశాన్య ప్రాంతాన్ని ప్రభావితం చేసింది.
Latest News