by సూర్య | Sun, Oct 13, 2019, 11:55 AM
న్యూఢిల్లి : కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన అజయ్కుమార్ లల్లూ సమావేశమయ్యారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాకాం గాంధీతో కూడా ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సోనియా మాట్లాడుతూ పార్టీని కిందిస్థాయినుంచి పటిష్టపరచాలని, ప్రతి ఒక్కరూ నూతనోత్తేజంతో పార్టీ కోసం పని చేయాలని సూచించారు.
Latest News