సోనియాతో యుపి కాంగ్రెస్‌ అధ్యక్షుడి భేటీ

by సూర్య | Sun, Oct 13, 2019, 11:55 AM

న్యూఢిల్లి :  కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఉత్తర్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన అజయ్‌కుమార్‌ లల్లూ సమావేశమయ్యారు. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాకాం గాంధీతో కూడా ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సోనియా మాట్లాడుతూ పార్టీని కిందిస్థాయినుంచి పటిష్టపరచాలని, ప్రతి ఒక్కరూ నూతనోత్తేజంతో పార్టీ కోసం పని చేయాలని సూచించారు.

Latest News

 
నాపై ప్రజలకి ఉన్న నమ్మకమే నన్ను గెలిపిస్తుంది Sat, May 04, 2024, 03:46 PM
జగన్‌ పాలనలో ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు Sat, May 04, 2024, 03:45 PM
ముస్లింలు కూటమికి ఓటు వేయడమంటే రిజర్వేషన్‌ రద్దుకు అంగీకరించినట్లే Sat, May 04, 2024, 03:44 PM
పొర‌పాటున చంద్ర‌బాబుకు ఓటేస్తే కొండచిలువ నోట్లో తలకాయ పెట్టినట్లే Sat, May 04, 2024, 03:43 PM
ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎల్లటూరి శ్రీనివాసరాజు Sat, May 04, 2024, 03:37 PM