by సూర్య | Sat, Oct 12, 2019, 09:29 PM
ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ నిన్న చెన్నై చేరుకున్న విషయం తెలిసిందే.. కాగా నేటి ఉదయం మామల్లపురం బీచ్లో మార్నింగ్వాక్ చేశారు. సముద్రతీరంలో కాసేపు నడిచారు. కొన్ని శారీరక వ్యాయామాలు కూడా చేశారు. ఆ తర్వాత సుమారు 30 నిమిషాల పాటు బీచ్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్ధాలను స్వయంగా తొలగించారు. దీనిని మోదీ తన ట్వీట్లో పేర్కొన్నారు. పబ్లిక్ ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలని ఈ సందర్భంగా ప్రధాని తెలిపారు.
Latest News