బీచ్‌లో చెత్త‌ను క్లీన్ చేసిన మోదీ!

by సూర్య | Sat, Oct 12, 2019, 09:29 PM

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, చైనా అధ్య‌క్షుడు జిన్‌పింగ్ నిన్న చెన్నై చేరుకున్న విషయం తెలిసిందే.. కాగా నేటి ఉద‌యం మామ‌ల్ల‌పురం బీచ్‌లో మార్నింగ్‌వాక్ చేశారు. స‌ముద్ర‌తీరంలో కాసేపు న‌డిచారు. కొన్ని శారీర‌క వ్యాయామాలు కూడా చేశారు. ఆ త‌ర్వాత సుమారు 30 నిమిషాల పాటు బీచ్‌లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్య‌ర్ధాల‌ను స్వ‌యంగా తొల‌గించారు. దీనిని మోదీ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. ప‌బ్లిక్ ప్రాంతాల‌ను శుభ్రంగా ఉంచాల‌ని ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని తెలిపారు.


 


 

Latest News

 
కలిశాలకు ప్రత్యేక పూజలు Thu, May 02, 2024, 01:59 PM
సీనియర్ వైసీపీ నాయకుడు శెట్టూరు అబ్దుల్లా టీడీపీలో చేరిక Thu, May 02, 2024, 01:57 PM
కదిరిలో రూ.లక్ష నగదు స్వాధీనం Thu, May 02, 2024, 01:55 PM
న్యాయం, ధర్మం వైపు ప్రజలు నిలబడాలి: షర్మిల Thu, May 02, 2024, 01:54 PM
టిప్పు సుల్తాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదానం Thu, May 02, 2024, 01:51 PM