గ్రెనేడ్‌ దాడిలో ఐదుగురు పౌరులకు గాయాలు

by సూర్య | Sat, Oct 12, 2019, 04:10 PM

జమ్ము కాశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌లో జరిగిన గ్రెనేడ్‌ దాడిలో ఐదుగురు పౌరులు గాయపడ్డారు. గ్రెనేడ్‌ దాడి జరగడంతో పోలీసులు శ్రీనగర్‌లోని హరిసింగ్‌ హై స్ట్రీట్‌లో తనిఖీలు చేపట్టారు. ఆ ప్రాంతం మొత్తాన్ని దిగ్బంధించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వారు చెప్పారు.

Latest News

 
జూన్‌ 9న కాకినాడ జిల్లా అరసం మహాసభ Thu, May 16, 2024, 09:03 PM
ఒంగోలులో పోలింగ్ ఎంతంటే? Thu, May 16, 2024, 09:01 PM
మాకు జీతాలు చెల్లించండి Thu, May 16, 2024, 09:00 PM
వైభవంగా కొనసాగుతున్న ‘గంగమ్మ జాతర' Thu, May 16, 2024, 08:59 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి Thu, May 16, 2024, 08:58 PM