by సూర్య | Sat, Oct 12, 2019, 03:50 PM
బెంగళూరు నగరంలో కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి జి.పరమేశ్వర, కాంగ్రెస్ నేత జె.రాజేంద్రపై ఆదాయపన్ను శాఖ కొరడా ఝుళిపించింది. ఈ సందర్భంగా గురు, శుక్రవారాల్లోవారి ఇళ్లు, సంస్థలు సహా 25 ప్రాంతాల్లో చేసిన ఐటీ దాడుల్లో రూ.5 కోట్లు స్వాధీనం చేసుకుంది.
Latest News