నవంబర్‌ 4 నుంచి సరి-బేసి విధానం

by సూర్య | Sat, Oct 12, 2019, 01:59 PM

ఢిల్లిలో కాలుష్యాన్ని తగ్గించడానికి చేసే కృషిలో భాగంగా మరొకసారి సరి-బేసి విధానాన్ని అమలు చేయనున్నారు. నవంబర్‌ 4నుంచి 15వ తేదీ వరకూ ఈ విధానం అమల్లో ఉంటుంది. ఈసారి సిఎన్‌జి వాహనాలకు ఎలాంటి రాయితీ ఇవ్వలేదు. ఈ విధానంలో సరి సంఖ్యతో ముగిసే నెంబర్లున్న ఉన్న వాహనాలు ఒకరోజు, బేసి సంఖ్యతో ముగిసే నెంబర్లున్న వాహనాలు మరొక రోజు రోడ్లపైకి రావలసి ఉంటుంది.

Latest News

 
ఈవీఎంలను ధ్వంసం చేసిన మాచెర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి.. వీడియో విడుదల చేసిన టీడీపీ Tue, May 21, 2024, 10:34 PM
మదనపల్లెలో పురుగుమందు తాగి ఓ మహిళ ఆత్మహత్య Tue, May 21, 2024, 09:35 PM
మదనపల్లెలో మహిళ అరెస్ట్ Tue, May 21, 2024, 09:33 PM
కోరం లేక సర్వసభ్య సమావేశం వాయిదా Tue, May 21, 2024, 09:30 PM
చీరాలపై ఎస్పీ జిందాల్ డేగ కన్ను Tue, May 21, 2024, 09:28 PM