అబే అహ్మాద్ అలీకి నోబెల్ శాంతి బ‌హుమ‌తి

by సూర్య | Fri, Oct 11, 2019, 06:28 PM

ఈ ఏడాది నోబెల్ శాంతి బ‌హుమ‌తిని ఇథియోపియా ప్ర‌ధాని అబే అహ్మాద్ అలీ గెలుచుకున్నారు. ఈ మేరకు నోబెల్ క‌మిటీ ఈ ప్ర‌క‌ట‌న చేసింది. పొరుగు దేశం ఎరిత్రియాతో స‌రిహ‌ద్దు స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డంలో ప్ర‌ధాని అహ్మాద్ అలీ విశేషంగా కృషి చేసిన‌ట్లు నోబెల్ క‌మిటీ త‌న ట్వీట్‌లో తెలిపింది. 


 

Latest News

 
తిరుమలలో భక్తుల రద్దీ.. 3 కి.మీ మేర బారులు Sun, May 19, 2024, 09:26 AM
23న లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం Sun, May 19, 2024, 09:22 AM
ఏపీ సీనియర్ ఏబీ వెంకటేశ్వరరావుకు మరో టెన్షన్.. మరో 2 వారాలే, కష్టమేనా Sat, May 18, 2024, 10:21 PM
తెలుగుదేశం ఆఫీసులో వైఎస్ జగన్ ఎయిర్‌పోర్ట్ ఘటన డాక్టర్.. సంచలన ఆరోపణలు Sat, May 18, 2024, 10:16 PM
సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలో కలకలం.. ఎయిర్‌పోర్టులో అనుమానాస్పద వ్యక్తి Sat, May 18, 2024, 09:01 PM