by సూర్య | Fri, Oct 11, 2019, 06:28 PM
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతిని ఇథియోపియా ప్రధాని అబే అహ్మాద్ అలీ గెలుచుకున్నారు. ఈ మేరకు నోబెల్ కమిటీ ఈ ప్రకటన చేసింది. పొరుగు దేశం ఎరిత్రియాతో సరిహద్దు సమస్యను పరిష్కరించడంలో ప్రధాని అహ్మాద్ అలీ విశేషంగా కృషి చేసినట్లు నోబెల్ కమిటీ తన ట్వీట్లో తెలిపింది.
Latest News