by సూర్య | Fri, Oct 11, 2019, 03:13 PM
న్యూఢిల్లి : ఢిల్లిలోని శాస్త్రి పార్కు ప్రాంతంలో ఒక రసాయన గోదాములో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి కృషి చేస్తున్నారు. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
Latest News