క‌ర్నాట‌క‌లో 5 కోట్లు న‌గ‌దును సీజ్

by సూర్య | Fri, Oct 11, 2019, 02:22 PM

హైద‌రాబాద్‌: క‌ర్నాట‌క‌లో ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు 5 కోట్లు న‌గ‌దును సీజ్ చేశారు. ఆ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం జీ ప‌ర‌మేశ్వ‌ర‌తో పాటు ఇత‌ర నివాసాల్లో గురువారం ఐటీ దాడులు చేసిన విష‌యం తెలిసిందే. అయితే వివిధ ప్రాంతాల్లో జ‌రిపిన సోదాల్లో సుమారు 5 కోట్ల న‌గ‌దు దొరికిన‌ట్లు ఇవాళ ఐటీ అధికారులు చెప్పారు. ఇవాళ కూడా మ‌రో 25 ప్రాంతాల్లో ఐటీ ఆఫీస‌ర్లు త‌నిఖీలు చేస్తున్నారు. గురువారం బెంగుళూరుతో పాటు తుమ‌కూరులోని ప‌లు ప్రాంతాల్లో ఐటీ సోదాలు చేసింది.

Latest News

 
రంగంపేట చెక్‌పోస్ట్‌ దగ్గర రూ.2.71 కోట్లు సీజ్.. ఆ ఒక్క పేపర్ ఇవ్వగానే డబ్బులు విడుదల Tue, May 07, 2024, 10:14 PM
తిరుమలలో ఒక్కరోజు అన్నదానానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? Tue, May 07, 2024, 10:09 PM
విజయవాడవాసులకు అలర్ట్.. ఆ ప్రాంతం రెడ్ జోన్.. ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు ఇలా Tue, May 07, 2024, 10:04 PM
వైఎస్ షర్మిలపై కేసు నమోదు.. ఆ వ్యాఖ్యలతో చిక్కులు Tue, May 07, 2024, 09:59 PM
అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డిని బదిలీ చేసిన ఎన్నికల సంఘం Tue, May 07, 2024, 09:56 PM