SURYAA
Telugu Version
English Version
Let's get Social
by సూర్య | Fri, Oct 11, 2019, 11:48 AM
ధర్నా చేస్తున్న జర్నలిస్టులను కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి పరామర్శించారు. శాసనసభ సమావేశాల కవరేజ్కు ప్రైవేటు మీడియాను స్పీకర్ నిషేధించారు. దీనిపై జర్నలిస్టులు ధర్నా చేపట్టారు.