ఆధార్‌ అప్‌డేట్‌ కోసం ఆందోళన వద్దు

by సూర్య | Sun, Aug 25, 2019, 02:18 PM

ఆధార్‌, ఈకేవైసీపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఆధార్‌ అప్‌డేట్‌ కోసం ప్రజలెవ్వరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని పౌర సరఫరాల శాఖ కార్యదర్శి కోన శశిధర్‌ అన్నారు. ఆధార్‌, కేవైసీ నమోదులో ఆందోళనలపై ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. ఆధార్‌ అప్‌డేట్‌ కోసం ఎలాంటి గడువు లేదన్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా అప్‌డేట్‌ చేయించుకోవచ్చన్నారు. ఈకేవైసీ అప్‌డేట్‌ చేయనంత మాత్రాన రేషన్‌ తిరస్కరించడం ఉండదన్నారు. ఎక్కడైతే రేషన్‌ తీసుకుంటారో అక్కడే ఈకేవైసీ చేసుకోవచ్చన్నారు.


 

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM