by సూర్య | Sun, Aug 25, 2019, 02:19 PM
కోడెల విషయంలో చట్టం తనపని తాను చేసిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కోడెల విషయంలో కక్షపూరితంగా వ్యవహరించడం లేదన్నారు. గత ప్రభుత్వం హామీలు అమలు చేయలేదన్నారు. దళారీల మాటలు నమ్మి ఉద్యోగాల కోసం మోసపోవద్దన్నారు. రాజధాని విషయంలో పవన్ వ్యాఖ్యలు ద్వంద్వార్థాన్ని ఇస్తున్నాయన్నారు.
Latest News