by సూర్య | Sat, Aug 24, 2019, 07:11 PM
తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆర్ఎస్ బ్రదర్స్ అధినేతలు సందర్శించారు. స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్న అనంతరం శ్రీవారి అన్న ప్రసాద పథకానికి రూ. కోటి, శ్రీవాణి పథకానికి రూ.కోటి విరాళంగా ఇచ్చారు. రూ.2 కోట్ల చెక్కును తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ఆర్ఎస్ బ్రదర్స్ అధినేతలు అంందజేశారు.
Latest News