తిరుమల శ్రీవారికి ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ రూ.2 కోట్లు విరాళం

by సూర్య | Sat, Aug 24, 2019, 07:11 PM

తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ అధినేతలు సందర్శించారు. స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్న అనంతరం శ్రీవారి అన్న ప్రసాద పథకానికి రూ. కోటి, శ్రీవాణి పథకానికి రూ.కోటి విరాళంగా ఇచ్చారు. రూ.2 కోట్ల చెక్కును తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ అధినేతలు అంందజేశారు.


 

Latest News

 
మేనిఫెస్టోకు అర్థం చెప్పింది మీ బిడ్డే: జ‌గ‌న్ Sat, May 11, 2024, 08:33 PM
ఓటరు కార్డులో లోపాలు ఉంటే.. ఇలా చేయండి! Sat, May 11, 2024, 08:29 PM
ఏపీలో అమ‌ల్లోకి వ‌చ్చిన 144 సెక్ష‌న్ Sat, May 11, 2024, 08:29 PM
గ‌ప్ చుప్‌.. ఎన్నిక‌ల ప్ర‌చారానికి తెర Sat, May 11, 2024, 08:27 PM
చంద్రబాబు సైకిల్ తుప్పు పట్టింది: సీఎం జగన్ Sat, May 11, 2024, 08:26 PM