గంజాయి అక్రమరవాణా దుండగుల అరెస్ట్

by సూర్య | Sat, Aug 24, 2019, 05:14 PM

తూర్పుగోదావరి జిల్లా లో అక్రమరవాణా పెరుగుతున్న నేపధ్యంలో పోలీసులు తనిఖీలు చేస్తున్నప్పటికీ  కొందరు పోలీసుల కళ్లుగప్పి యధేచ్చగా గంజాయి అక్రమ రవాణా చేస్తూనే ఉన్నారు. తాజాగా శనివారం తుని పట్టణంలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈసందర్భంగా దియేటర్‌ సెంటర్‌ వద్ద గంజాయి అక్రమ రవాణా చేస్తున్న మహా రాష్ట్రకు చెందిన శివాజీభుజంకం, బాలాజీ అంకుష్‌జాదవ్‌అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌చేశారు. వారి నుంచి 80 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు సీఐ రమేష్‌బాబు తెలిపారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM