శ్రీకాకుళం ప్రజలకు హెచ్చరిక..!

by సూర్య | Sat, Aug 24, 2019, 03:44 PM

మరికొద్ది సేపట్లో  శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తల నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలోని సర్వకోట, హిరమండలం, లక్ష్మీనరసుపేట, సీతంపేట, బూర్జ, పాలకొండ, నందిగం, టెక్కలి, పాతపట్నం మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM