by సూర్య | Sat, Aug 24, 2019, 03:30 PM
జైట్లీ మృతి పట్ల ట్విట్టర్ వేదికగా వైఎస్ జగన్ స్పందించి తీవ్ర సంతాపం తెలిపారు. ‘నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో జైట్లీ జాతికి ఎంతో సేవ చేశారు. విలువలకు కట్టుబడి ఉన్నారు. జైట్లీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’ అని జగన్ ట్విట్టర్ లో తెలిపారు.
Latest News