కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు : కోడెల

by సూర్య | Fri, Aug 23, 2019, 12:38 PM

కొందరు వ్యక్తులతో పాటు కొన్ని మీడియా సంస్థలు తన ఇంట్లోని ఫర్నిచర్‌ చోరీ జరిగిందని, దుర్వినియోగం అవుతోందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఏపీ శానస సభ మాజీ సభాపతి కోడెల శివప్రసాద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వద్ద ఉన్న ఫర్నిచర్‌ విషయంలో ఎటువంటి కంగారు అక్కర్లేదని, ప్రతి వస్తువుకు తనవద్ద లెక్క ఉందని తెలిపారు.


ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ఎటువంటి తప్పు చేయలేదని ముందు నుంచీ చెబుతూ వస్తున్నానని, ఫర్నిచర్‌కు సంబంధించిన వివరాలు తన వద్ద ఉన్నాయని, వాటిని అప్పగించడమా, డబ్బు చెల్లించడమా తేల్చిచెప్పాలని కోరానని గుర్తు చేశారు. అయినా కొందరు కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM