by సూర్య | Thu, Aug 22, 2019, 12:24 PM
24 న కడప జిల్లాలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటించ నున్నారు. ఈమేరకు గురువారం పర్యటన ఏర్పాట్లను ఇతర రైల్వే అధికారులతో కలసి పరిశీలించిన రైల్వే ఎస్పీ నారాయణ్ నాయక్ మీడియాలో మాట్లాడుతూ నెల్లూరు జిల్లా వెంకటాచలం నుండి చర్లోపల్లి 7 కిలోమీటర్ల సొరంగ మార్గాన్ని ఉప రాష్ట్రపతి పరశీలించనున్నట్టు చెప్పారు.ఉపరాష్ట్రపతి రాక సందర్భంగా సొరంగ మార్గాన్ని సుందరీకరణ ఏర్పాట్లు పూర్తయ్యాయని, సొరంగ మార్గం ముఖ ద్వారం వద్ద శిలాఫలకం, పైలాన్ లను వెంకయ్య నాయుడు ఆవిష్కరిస్తారని చెప్పారు.
Latest News