24న సొరంగ మార్గం వద్ద పైలాన్ ఆవిష్కరించనున్న ఉప రాష్ట్రపతి

by సూర్య | Thu, Aug 22, 2019, 12:24 PM

 24 న కడప జిల్లాలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటించ నున్నారు. ఈమేరకు  గురువారం పర్యటన ఏర్పాట్లను ఇతర రైల్వే అధికారులతో కలసి పరిశీలించిన రైల్వే ఎస్పీ నారాయణ్ నాయక్ మీడియాలో మాట్లాడుతూ నెల్లూరు జిల్లా వెంకటాచలం నుండి చర్లోపల్లి 7 కిలోమీటర్ల సొరంగ మార్గాన్ని ఉప రాష్ట్రపతి పరశీలించనున్నట్టు చెప్పారు.ఉపరాష్ట్రపతి  రాక సందర్భంగా సొరంగ మార్గాన్ని సుందరీకరణ ఏర్పాట్లు పూర్తయ్యాయని, సొరంగ మార్గం ముఖ ద్వారం వద్ద శిలాఫలకం, పైలాన్ లను వెంకయ్య నాయుడు ఆవిష్కరిస్తారని చెప్పారు. 




 

Latest News

 
తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు.. మూడు రోజులు ఆ సేవలు రద్దు Tue, May 07, 2024, 10:53 PM
రంగంపేట చెక్‌పోస్ట్‌ దగ్గర రూ.2.71 కోట్లు సీజ్.. ఆ ఒక్క పేపర్ ఇవ్వగానే డబ్బులు విడుదల Tue, May 07, 2024, 10:14 PM
తిరుమలలో ఒక్కరోజు అన్నదానానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? Tue, May 07, 2024, 10:09 PM
విజయవాడవాసులకు అలర్ట్.. ఆ ప్రాంతం రెడ్ జోన్.. ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు ఇలా Tue, May 07, 2024, 10:04 PM
వైఎస్ షర్మిలపై కేసు నమోదు.. ఆ వ్యాఖ్యలతో చిక్కులు Tue, May 07, 2024, 09:59 PM