ఇండ‌స్ నీటి వినియోగంపై కొత్త ప్ర‌ణాళిక‌

by సూర్య | Wed, Aug 21, 2019, 05:31 PM

భార‌త్ నుంచి పాకిస్థాన్‌లోకి ప్ర‌వేశించే ఇండ‌స్ న‌ది జ‌లాల‌ను సంపూర్ణంగా వినియోగించుకునేందుకు ప్ర‌ణాళిక ర‌చిస్తున్న‌ట్లు కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి గ‌జేంద్ర సింగ్ షెఖావ‌త్ తెలిపారు. ఇండ‌స్ వాట‌ర్ ట్రీటీలో భాగంగా కాకుండా.. ఆ న‌దికి చెందిన ఎక్కువ శాతం నీరు పాకిస్థాన్‌లోకి ప్ర‌వేశిస్తుంద‌ని, అయితే ఆ నీటిని మ‌న రైతులు, ప‌రిశ్ర‌మ‌ల కోసం ఎలా త‌ర‌లించాల‌న్న ఆలోచ‌న‌లు చేస్తున్న‌ట్లు మంత్రి చెప్పారు. ఇండ‌స్ న‌దికి సంబంధించి హైడ్రోలాజిక‌ల్‌, టెక్నో ఫీజిబులిటీ స్ట‌డీ చేస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

Latest News

 
తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు.. మూడు రోజులు ఆ సేవలు రద్దు Tue, May 07, 2024, 10:53 PM
రంగంపేట చెక్‌పోస్ట్‌ దగ్గర రూ.2.71 కోట్లు సీజ్.. ఆ ఒక్క పేపర్ ఇవ్వగానే డబ్బులు విడుదల Tue, May 07, 2024, 10:14 PM
తిరుమలలో ఒక్కరోజు అన్నదానానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? Tue, May 07, 2024, 10:09 PM
విజయవాడవాసులకు అలర్ట్.. ఆ ప్రాంతం రెడ్ జోన్.. ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు ఇలా Tue, May 07, 2024, 10:04 PM
వైఎస్ షర్మిలపై కేసు నమోదు.. ఆ వ్యాఖ్యలతో చిక్కులు Tue, May 07, 2024, 09:59 PM