టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం

by సూర్య | Mon, Jun 24, 2019, 02:16 PM

తూర్పుగోదావరి జిల్లా  కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి  పోలిట్ బ్యూరో సభ్యులు యనమల, చినరాజప్ప, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. టిడిపి రాజ్యసభ సభ్యులు పార్టీ ఫిరాయింపును  పార్టీ నేతలు ఖండించారు. టిడిపి పార్లమెంటరీ పార్టీని బిజేపిలో విలీనాన్ని సవన్వయ కమిటీ  ఖండించింది. వైసిపి ప్రభుత్వం అధికారం చేపట్టాక టిడిపి కార్యకర్తలపై దాడులు పెరిగాయని పేర్కొంది. దాడి బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పాలని సమన్వయ కమిటీ తీర్మానించింది.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM