by సూర్య | Mon, Jun 24, 2019, 02:13 PM
హురియత్ నేతలతో చర్చలు జరపాలని నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపి ఫరూఖ్ అబ్దుల్లా అన్నారు. హురియత్ నేతలు చర్చలకు అంగీకరించారని జమ్ము కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అన్నారని ఫరూఖ్ అబ్దుల్లా చెప్పారు. వారితో చర్చలు జరపాలని ఆయన అన్నారు.
Latest News