పాక్‌ జవాన్లు మన గగనతలంలోకి రాలేదు : బిఎస్‌ ధనోవా

by సూర్య | Mon, Jun 24, 2019, 01:55 PM

పాకిస్తాన్‌ జవాన్లు మన గగనతలంలోకి రాలేదని ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ బిఎస్‌ ధనోవా చెప్పారు. బాలాకోట్‌ ఘటన సమయంలో మన లక్ష్యం ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడమేనని ఆయన అన్నారు. కాని వారి (పాకిస్తాన్‌) లక్ష్యం మన ఆర్మీ స్థావరాలని ఆయన చెప్పారు. మన లక్ష్యం సాధించామని, కానీ వారిలో ఒక్కరు కూడా నియంత్రణాధీన రేఖ (ఎల్‌ఒసి)ని దాటి మన దేశంలోకి రాలేదని ఆయన అన్నారు.

Latest News

 
తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు.. మూడు రోజులు ఆ సేవలు రద్దు Tue, May 07, 2024, 10:53 PM
రంగంపేట చెక్‌పోస్ట్‌ దగ్గర రూ.2.71 కోట్లు సీజ్.. ఆ ఒక్క పేపర్ ఇవ్వగానే డబ్బులు విడుదల Tue, May 07, 2024, 10:14 PM
తిరుమలలో ఒక్కరోజు అన్నదానానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? Tue, May 07, 2024, 10:09 PM
విజయవాడవాసులకు అలర్ట్.. ఆ ప్రాంతం రెడ్ జోన్.. ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు ఇలా Tue, May 07, 2024, 10:04 PM
వైఎస్ షర్మిలపై కేసు నమోదు.. ఆ వ్యాఖ్యలతో చిక్కులు Tue, May 07, 2024, 09:59 PM