by సూర్య | Mon, Jun 24, 2019, 01:55 PM
పాకిస్తాన్ జవాన్లు మన గగనతలంలోకి రాలేదని ఎయిర్ చీఫ్ మార్షల్ బిఎస్ ధనోవా చెప్పారు. బాలాకోట్ ఘటన సమయంలో మన లక్ష్యం ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడమేనని ఆయన అన్నారు. కాని వారి (పాకిస్తాన్) లక్ష్యం మన ఆర్మీ స్థావరాలని ఆయన చెప్పారు. మన లక్ష్యం సాధించామని, కానీ వారిలో ఒక్కరు కూడా నియంత్రణాధీన రేఖ (ఎల్ఒసి)ని దాటి మన దేశంలోకి రాలేదని ఆయన అన్నారు.
Latest News