by సూర్య | Mon, Jun 24, 2019, 11:51 AM
నీటి సమస్యలపై వెంట వెంటనే స్పందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు సిఎం జగన్. సోమవారం కలెక్టర్ల సమావేశాలలో ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలలో తాగునీటి సమస్య వెంటాడుతోందని, రీసైక్లింగ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న చొరవని అందుకోవాలని కోరారు. ముఖ్యంగా భారీ ఎత్తున పేరుకుంటున్న చెత్త సమస్యపైనా దృష్టి సారించాలని ప్రతి వ్యవహారం పారదర్శకతతో వ్యవహరించాలని, అవసరమైతే ఉన్నతాధికారుల సలహా సూచనలు అందుకోవాలని స్పష్టం చేసారు.
Latest News