తాగునీరు, చెత్త స‌మ‌స్య‌ల దృష్టి సారించండి

by సూర్య | Mon, Jun 24, 2019, 11:51 AM

నీటి స‌మ‌స్య‌ల‌పై వెంట వెంట‌నే స్పందించాల‌ని అధికారుల‌కు ఆదేశాలు జారీ చేసారు సిఎం జ‌గ‌న్‌. సోమ‌వారం క‌లెక్ట‌ర్ల స‌మావేశాల‌లో ఆయ‌న మాట్లాడుతూ మున్సిపాలిటీల‌లో తాగునీటి స‌మ‌స్య వెంటాడుతోంద‌ని, రీసైక్లింగ్ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం చూపిస్తున్న చొర‌వని అందుకోవాల‌ని కోరారు. ముఖ్యంగా భారీ ఎత్తున పేరుకుంటున్న చెత్త స‌మ‌స్య‌పైనా దృష్టి సారించాల‌ని ప్ర‌తి వ్య‌వ‌హారం పార‌ద‌ర్శ‌క‌త‌తో వ్య‌వ‌హ‌రించాల‌ని, అవ‌స‌ర‌మైతే ఉన్న‌తాధికారుల స‌ల‌హా సూచ‌న‌లు అందుకోవాల‌ని స్ప‌ష్టం చేసారు.

Latest News

 
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM
మేనిఫెస్టో చిన్నది.. ఇంపాక్ట్ పెద్దది.. ట్రెండ్ సెట్ చేసిన వైఎస్సార్సీపీ Fri, Apr 26, 2024, 08:24 PM
ఉత్తరాంధ్రవాసులకు గుడ్ న్యూస్.. మలేషియాకు నేరుగా విమాన సర్వీస్ Fri, Apr 26, 2024, 08:20 PM