డోకిపర్రులో సంతరించుకున్న ఆధ్యాత్మిక శోభ!

by సూర్య | Sun, Jun 23, 2019, 08:28 PM

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రులో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ బేడి ఆంజనేయస్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. శ్రీవారి ఆలయానికి అభిముఖంగా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆలయ ధర్మకర్త కృష్ణారెడ్డి సుధ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని వారు పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు.


 

Latest News

 
నీతిమాలిన మాటలు మానుకో సోమిరెడ్డి Fri, Apr 26, 2024, 02:18 PM
టీడీపీ నేతలు చర్చకు సిద్ధమా? Fri, Apr 26, 2024, 02:17 PM
పేద పిల్లలకు ఆసరాగా నిలిచింది జగన్ మాత్రమే Fri, Apr 26, 2024, 02:16 PM
ఆంధ్ర రాష్ట్రం అప్పులు ఊబిలో ఉండి శ్రీలంక అయిందని చంద్రబాబు మాట్లాడలేదా.? Fri, Apr 26, 2024, 02:15 PM
పియుష్ గోయల్ ఎందుకు రైల్వే జోన్ ఇవ్వలేదు? Fri, Apr 26, 2024, 02:15 PM